Posts

Showing posts from July, 2024

Indian Panorama Tour | Hindu Temples Guide (6 Nights/7 Days)

Image
   (Delhi – Jaipur – Ranthambore and Fatehpur Sikri – Agra – Orchha and Khajuraho – Varanasi – Delhi) భారతదేశంలోనే అతి ఖరీదైన రైల్ ప్రయాణం :  ఇందులోనే మనకి 7 రోజుల ప్యాకేజీ  లబిస్తుంది. దీనిని ఇండియన్ పనోరమ అనే పేరుతో ట్రైన్ కలదు.  ఈ ప్యాకేజీ లో మనం ఢిల్లీ , జైపూర్, రాంతంబోర్ , & ఫతేపుర్ సిక్రీ , ఆగ్రా , ఓచ్చ, ఖజురహో , వారణాసి , ఢిల్లీ  వంటి ప్రముఖ ప్రాంతాలు దర్శించవచ్చు.  మొదటి రోజు-1 : ఢిల్లీ - జైపూర్ : 07:00am ఢిల్లీ లోనే సఫ్ దూర్ జంగ్ అనే స్టేషన్ కి చేరుకుంటుంది.  08:15am మహారాజ ఎక్స్ప్రెస్ లో బ్రేక్ఫాస్ట్ చేయలీ.  12:00pm టూర్ గురించి వివరాలు  చెపుతారు.  01:00pm ట్రైన్ లోనే భోజన సదుపాయం కలిపిస్తారు.  02:30pm ట్రైన్ జైపూర్ అనే స్టేషన్ కి చేరుకుంటుంది.  03:00pm అంబర్ కోట ని దర్శించవలెను.  08:30pm రాత్రి ఇక్కడే డిన్నర్ చేసుకొని, రాత్రికి ఇందులోనే నిద్ర చేయాలి.  రెండవ రోజు -2 జైపూర్ :  08:00am మహారాజ ఎక్స్ప్రెస్ లో బ్రేక్ఫాస్ట్ చేయలీ. 09:00am సిటీ ప్యాలెస్ గ్యాలరీస్ నీ దర్శించవచ్చు.  01:00pm తీరిగీ ...

India's Most Expencive Train Journey | Hindu Temples Guide

Image
  భారతదేశం లోనే ఆది ఖరీదైన రైల్ ప్రయాణం :  ఇందులోనే మనకి 7 రోజుల ప్యాకేజీ  లబిస్తుంది. దీనిని ఇండియన్ స్ప్లెండవూర్ అనే పేరు తో ట్రైన్ కలదు.  ఈ ప్యాకేజీ లో మనం ఢిల్లీ , అగ్ర , రాంతంబోర్ , జైపూర్, బికనేర్, జోధ్పూర్, ఉదయ్ పూర్, ముంబై వంటి ప్రముఖ ప్రాంతాలు దర్శించవచ్చు.  మొదటి రోజు-1 : ఢిల్లీ -ఆగ్ర : 07:00am ఢిల్లీ లోనే సఫ్ దూర్ జంగ్ అనే స్టేషన్ కి చేరుకుంటుంది.  8:15am మహారాజ ఎక్స్ప్రెస్ లో బ్రేక్ఫాస్ట్ చేయలీ.  12:00pm టూర్ గురించి వివరాలు  చెపుతారు.  01:00pm ట్రైన్ ఆగ్రా రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది.  02:30pm తాజ్ మహాల్ ని చూపిస్తారు.  06:30pm తాజ్ మహల్ ని చూసి తీరిగీ 6:30 కి మహారాజా ఎక్స్ప్రెస్ ట్రైన్ లోకి చేరుకోవాలి.  07:30pm రాత్రి ఇక్కడే డిన్నర్ చేసుకొని, రాత్రికి ఇందులోనే నిద్ర చేయాలి.  రెండవ రోజు-2 : ఆగ్రా - రాంతంబోర్ :   06:30am ఉదయం ఆగ్రా కోటని చూపిస్తారు.  08:30am మహారాజ ఎక్స్ప్రెస్ కి చేరుకోవాలి.  08:45am మహారాజ ఎక్స్ప్రెస్ లో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకొని రాంతంబోర్ కి ప్రయాణం ప్రారంభిస్తారు....

Top 10places to visit in Karnataka | Hindu Temples Guide

Image
  కర్ణాటక రాష్ట్రంలో చూడవలసిన ప్రదేశాలు :  1. గోకర్ణ : రావణాసురుడు పూజించిన మహాబలేశ్వర లింగం ఇక్కడ కలదు. తప్పుకుండా మహాశివరాత్రి రోజు దర్శించాల్సిన ఆలయం.  2.ఉడిపి : ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రనికి సౌత్ ఈస్ట్ లో కలదు. 13వ శతాబ్దం లో నిర్మించిన శ్రీ కృష్ణ ఆలయం కలదు. తప్పకుండా దర్శించవలసిన ఆలయం ఇది. ఇక్కడ కొద్ది దూరంలోనే బీచ్ లు కూడా కలవు.   3. హంపి : విజయనగర సామ్రాజ్య రాజు నిర్మించిన ఆలయం ఇది. ఇక్కడ గోపురం నీడ రివర్స్ లో పడుతుంది. ఇక్కడ  సెల్ ఫోన్ సింగ్నల్ లు సరిగ్గా ఉండవు. మన 50 రూపాయల నోట్ మీద ఉండే గుర్తు ఈ ఆలయం నుంచే తీసుకున్నారు.  4. దండెలి : ఈ ప్రాంతం చూడడం ఒక అదృష్టం. సిటీ లైఫ్ నుంచి కాస్త విశ్రాంతి కోరుకునే వాళ్ళు, అడివి లో ప్రయాణం చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ ప్రాంతాన్నీ తప్పక చూడాలి. ఇక్కడ ప్రధానంగా కాళీ నది , కాలవ గుహలు, యన్షి జాతీయ పార్క్ కలవు.  5. కూర్గ్ : మనసును ఇట్టే ఆకర్శించే అందమైన కొండలు, ఇక్కడ కాఫీ తోటలు, చూడచక్కటి కొండలు, అడవిలోని వ్యూ పాయింట్ మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తావి.  6. సకలేషపూర :  ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం లో వెస్...

Budget Travel Bharat Gaurav Dakshin Bharat Yatra ex Katihar(EZBG20) | Hindu Temples Guide

Image
భీమశంకర్, ద్వారకా, గృష్ణేశ్వర్, మహాకాళేశ్వర్, నాగేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, షిరిడి, సోమనాథ్ : కేవలం 13 రోజులలో భారతదేశంలోని జ్యోతిర్లింగాల యాత్ర చేయలీ అని అనుకునే వారికి  భారత రైల్వే వ్యవస్థ వారు చక్కటి అవకాశం కల్పించారు. 05/01/2025 నుంచి 17/01/2025 వరకు జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్యాకేజీ లో ప్రముఖ ఆలయాలు దర్శించుకోవచ్చు. ఇందులో మనకి భీమశంకర్, ద్వారకా, గృష్ణేశ్వర్, మహాకాళేశ్వర్, నాగేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, షిరిడి, సోమనాథ్ వంటి  ఆలయాలు దర్శించవచ్చు.  ఇందులో మనకి రైల్  ప్రయాణం , బస్ ప్రయాణం, హోటల్, భోజనం, ఇన్షూరెన్స్, గైడ్ తో మనకి ఈ అవకాశం లభిస్తుంది. మొదట మనం  JSG(జహారసుగొడ)నుంచి బయలుదేరి 13 రోజుల తరువాత తీరిగీ JSG(జహారసుగొడ ) లో డ్రాప్ చేస్తారు.  మొదట JSG(జహారసుగొడ) లో ప్రారంభం అయి తరువాత ఉజ్జయిన్ కి చేరుకుంటారు. ఇక్కడ ఆలయం దర్శనం దర్శించుకోవాలి.  రాత్రికి ఇక్కడే  ఆలయంలో స్వామి మరియు అమ్మవారిని దర్శించుకోవాలి.  తరువాత రాత్రికి ఇక్కడే నిద్ర చేయాలి.  తర్వాత ద్వారకా ఆలయం దర్శించుకున్న తరువాత ట్రైన్ నాగేశ్వర్ ఆలయంకి చేరుక...

Budget Travel | Puri Kolkatha Gangasagar Yatra | Bharat Gaurvau Train (NZBG42)| Hindu Temples Guide

Image
  పూరీ కలకత్తా గంగాసాగర్ యాత్ర : కేవలం 10 రోజులలో భారత్ యాత్ర చేయలీ అని అనుకునే వారికి  భారత రైల్వే వ్యవస్థ వారు చక్కటి అవకాశం కల్పించారు. ఇప్పుడు మనం ఈ ప్యాకేజీ లో ప్రముఖ ఆలయాలు దర్శించుకోవచ్చు. ఇందులో మనకి అయోధ్య , బైద్యనాథ్ , గంగాసాగర్, గయా, కలకత్తా, కోణార్క్, పూరీ, వారణాసి వంటి  ఆలయాలు దర్శించవచ్చు.  ఇందులో మనకి రైల్  ప్రయాణం , బస్ ప్రయాణం, హోటల్, భోజనం, ఇన్షూరెన్స్, గైడ్ తో మనకి ఈ అవకాశం లభిస్తుంది. మొదట మనం ఆగ్రా కొంటోన్మెంట్ నుంచి బయలుదేరి 10 రోజుల తరువాత తీరిగీ ఆగ్రా లో డ్రాప్ చేస్తారు.  మొదట ఆగ్రా లో ప్రారంభం అయి తరువాత గయా కి చేరుకుంటారు. ఇక్కడ ఆలయం దర్శనం చేసుకొని కలకత్తా కి చేరుకొంటారు.  రాత్రికి ఇక్కడే కాళికమాతా ఆలయం దర్శించుకోవాలి.  తరువాత పూరీ జగనాథ స్వామి ఆలయం దర్శించుకోవాలి.  తర్వాత జసిద్ధి నుంచి  బైద్యనాథ్ ఆలయం దర్శించుకున్న తరువాత ట్రైన్ బనారస్ కి చేరుకుంటుంది.  రాత్రికి ఇక్కడే ఉండాలి. ఇక్కడ నుంచి కాశీ విశ్వనాథ్ స్వామి ఆలయ దర్శనం , సాయంత్రం  గంగా హారతి దర్శించుకోవాలి. తీరిగీ రాత్రికి ట్రైన్ బయలుదేరుతుంది....

Budget Travel | Dakshin Darshan Yatra (WZBG25) | Bharat Gowravu yatra | Hindu temples guide

Image
  దక్షిణ దర్శన యాత్ర : కేవలం 10 రోజులలో దక్షిణ భారత్ యాత్ర చేయలీ అని అనుకునే వారికి  భారత రైల్వే వ్యవస్థ వారు చక్కటి అవకాశం కల్పించారు. ఇప్పుడు మనం ఈ ప్యాకేజీ లో ప్రముఖ ఆలయాలు దర్శించుకోవచ్చు. ఇందులో మనకి కన్యాకుమారి , మదురై , రామేశ్వరం, తిరుచందూర్ , త్రివేండ్రం వంటి ప్రదేశాలు దర్శించువచ్చు. ఈ ట్రైన్ కి నెంబర్ ఉండదు. కేవలం భారత్ గౌరవ్ ట్రైన్ దక్షిణ దర్శన యాత్ర అనే పేరు కలదు.  ఇందులో మనకి రైల్  ప్రయాణం, బస్ ప్రయాణం, హోటల్, భోజనం, ఇన్షూరెన్స్, గైడ్ తో మనకి ఈ అవకాశం లభిస్తుంది. మొదట మనం ఇండోర్  నుంచి ఈ ట్రైన్ బయలు దేరుతుంది, అక్కడి నుంచి ట్రైన్ తిరుపతి కి చేరుకుంటుంది. అక్కడ నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి ని దర్శించుకోవచ్చు.ఇక్కడ ఆలయం దర్శన టిక్కెట్స్ అని ప్రయాణీకుల భాధ్యత.  ఉదయం ట్రైన్ బయలదేరే లోపు పద్మావతి అమ్మవారి ఆలయం కుడ దర్శించుకోవాలి.  సాయంత్రం అక్కడి నుంచి ట్రైన్ మదురైకి చేరుకుంటుంది. సాయంత్రం అమ్మవారి  ఆలయం దర్శించుకోవచ్చు.  మరుసటి రోజు రామేశ్వరం కి బయలుదేరుతుంది. రామనాధస్వామి ఆలయ దర్శన బాధ్యత కూడా ప్రయాణీకులదే.  ఇక్కడి నుంచి కన్యాకు...

BUDGET TRAVEL KASHI | AYODHYA | PRAYAGRAJ YATRA | BHARAT GAURAV TOURIST TRAIN

Image
  కాశీ - అయోధ్య -ప్రయాగ్ రాజ్ యాత్ర :  మనలో చాలా మంది ఒక్కసారి ఐన కాశీ యాత్ర , అయోధ్య యాత్ర చేయాలి అని అనుకుంటారు కానీ అంతా దూరం మరియు ప్రయాణం ఖర్చులకు కొంత మంది ఆలోచించి వెనకడుగు వేస్తారు. కానీ ఇప్పుడు మీ యొక్క భయన్ని పోగొట్టడానికి భారత్ రైల్వే వారు ఒక కొత్త అవకాశం కలిపించారు.   ఈ ట్రైన్ కి నెంబర్ ఉండదు. కానీ కేవలం పేరు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్. వీటికి ప్రత్యేక టికెట్ తీసుకోవాలి. ఇందులో 7 రోజుల ప్రయాణం ఉంటుంది. ఈ ట్రైన్ పాకేజ్ లో వారణాసి , అయోధ్య , ప్రయాగ్ రాజ్ ని దర్శించవచ్చును. ఇందులో మనకి ట్రైన్ ప్రయాణం, బస్ ప్రయాణం,హోటల్, ఫుడ్, ఇన్షూరెన్స్, గైడ్ తో సహ ఇస్తారు.  ఈ ట్రైన్ టికెట్ ధర 12490/- గా నిర్ణయించడం జరిగినది. ఇది కేవలం స్లీపర్ క్లాస్ ధర. మీకు కావాలి అంటే  3A/C & 2A/C సీట్ లు కూడా అందుబాటులో కలవు. దానికి ధర అధికంగా ఉంటుంది. ఈ ట్రైన్ పూణే లో ప్రారంభం అయి అని చూపించుకొని తీరిగీ పూణే లో డ్రాప్ చేస్తుంది. ప్రయాణ తేదీ ఈ నెల 24/07/2024 నుంచి 30/7/2024 వరకు జరుగుతుంది.  మొదట పూణే లో ప్రారంభం ఐన ఈ ట్రైన్ వారణాసి లో సార్నాథ్ , కాశీ విశ్వనాథ ఆలయం ,...

Budget Travel 7 JYOTIRLINGA YATRA | Hindu Temples Guide

Image
  7జ్యోతిర్లింగ యాత్ర : జీవితంలో మన అందరికీ ఒక్కసారి ఐన ఆ మహాదేవుని ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించాలి అని అనుకుంటారు. కానీ ఒక్కోటి ఒక్కోటి దర్శించే వరకే పుణ్యకాలం కాస్త ఐఎపోతుంది. ఇలా కోరిక ఉన్న వాళ్ళకి మన రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక శుభ వార్తాని అందరికీ తెలియచేసారు.  ఈ ప్యాకేజి లో వారే స్వయంగా బెట్ ద్వారకా ,భీమశంకర్ , గరిషణేశ్వర్, మహాకాళేశ్వర్ , నాగేశ్వర్, ఓంకారేశ్వర్ , సోమనాథ్ , త్యయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలని చూపిస్తారు. మనం వేరే విధంగా వెళితే ధర చాలా ఎక్కువ అవుతుంది.  ఈ ట్రైన్ కి నెంబర్ ఉండదు. ఈ ట్రైన పేరు భారత్ గౌరవ్ 7 jyotrilinga yatra ట్రైన్. ఈ ట్రైన్ యోగనగరి రిషికేశ్ రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరి పైన చెప్పిన ఆలయాలు చూపిస్తుంది.  ఇందులో మీకు పూర్తి రోడ్డు రవాణా , రైలు రవాణా , హోటల్ , భోజనం , ఇన్షూరెన్స్ , గైడ్ ని కూడా వారే సమకూరస్తారు.  ఒక్క వ్యక్తి కి 22750  గా ధర నిర్ణయించారు. అందుకు గాను 12 రోజుల ప్రయాణం. ప్రయాణ తేదీ : 16/08/2024 నుంచి 27/08/2024.  మరో ముఖ్యవిషయం ఏమిటనగా ప్రయాణ ప్రారంభం అయే 4 రోజుల ముందు టికెట్ కాన్సెల్ చేస్తే ఎటువంటి డబ్...

Low Budget Ujjainimahakal tour plan Madhyapradesh

Image
  ఈ ఆలయం టూర్ ప్లాన్ లో అతి తక్కువ ఖర్చుతో ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 3వ లింగం. ప్రతిరోజు ఆ మహా  శివుడికి ఉదయం కేవలం ఈ ఆలయంలో మాత్రమే భస్మ హారతి ఇస్తారు. ఆది కూడా ఉదయం 4:00గంటలకి. దానికి చాలా మంది వస్తారు కావున ముందే ఆ హారతికి ఆన్లైన్ లో రిసర్వేషన్ చేసుకోవడం మరచిపోవద్దు. ఈ ఆలయం చేరుకోవడానికి మొదట సికింద్రాబాద్ నుంచి 12720 అనే ట్రైన్ హైదరాబాద్ నుంచి జైపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పేరు. ఈ ట్రైన్ కేవలం సోమవారం మరియు మంగళవారం మాత్రమే బయలుదేరుతుంది. ట్రైన్ లో 1235 కి.మీ దూరం ప్రయాణం చేయాలి. ఈ ట్రైన్ రాత్రి 08:55 గంటలకి ప్రారంభం అయి మరుసటి రోజు సాయంత్రం 4:55 గంటలకి చేరుకుంటుంది. ట్రైన్ లో స్లీపర్ క్లాస్ టికెట్ ధర 555/- మాత్రమే.  రైల్వే స్టేషన్ నుంచి 150/- ఆటో వాలకి ఇస్తే ఆలయం వద్ద డ్రాప్ చేస్తారు.  ఆలయం వద్ద ప్రైవేట్ హోటల్ లు కలవు. ఒక్కరికీ ఒక్కరోజుకు 750 చార్జి చేస్తారు. ప్రధాన ఆలయం తరువాత ఆలయ వద్ద ఆటో వల్లే చుట్టూ ప్రక్కల ఇతర చూడదగిన ప్రాంతాలు మరియు ఆలయాలు చూపిస్తారు. అందుకు గాను ఒక్కరికీ 500/- తీసుకుంటారు. మనం ఎక్కువ మంది ఉంటే ...