Mallana Swami Temple | Peddapur | Jadityala | Telangana
తెలంగాణాలోని సమ్మక సారక్క జాతర తరువాత ఆది పెద్ద అయినట్టువంటి జాతర ఈ మల్లన జాతర. ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. ప్రతి సం || హోలీ కి వచ్చే మొదటి ఆదివారం ఈ జాతర నిర్వహిస్తారు. హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి 190కి. మీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది. చిన్న గ్రామంలో ఉంటుంది. కానీ పురాతన ఆలయం.
ఈ ఆలయానికి కేవలం ఈ జాతరకోసం ప్రక్క గ్రామాల నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఈ జాతరకి జనాలు వస్తారు. ఆడవారు బోనాలు అధిక సంఖ్యలో స్వామి కి బోనం సమర్పించడం ఆనవాయితీ.
ఇక్కడ మారియొక్క ప్రత్యేకత పోతారాజుల ఆటపాటలు మరియు రంగం ఆట మారియొక్క ఆకర్షణ.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 ప్రత్యేక రోజులలో ఆలయ దర్శన సమయంలో మార్పులు గమనించగలరు.
#mallana swami temple #peddapur #jadityala #telangana

Comments
Post a Comment