Sri Sri Kosagundla phanigiri lakshmi narasimha swami devasthanam | Chiatanyapuri | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని 1700 సం || లో నిర్మించారు అని చరిత్ర. 1951 సం ||| లో ఈ అలయాన్ని పునఃనిర్మాణం చేశారు. మళ్ళీ 2005 లో ఈ అలయాన్ని పునఃనిర్మాణం చేశారు.ఇక్కడ స్వామి వారు అంతరాలయం లో 5 ముఖ నాగదేవత తో కుడి ఉంటారు .
ఈ ఆలయం ఒక గుట్ట మీద స్వామి వెలిశారు. దేవలయంలోకి వెళ్ళగానే మొదట ఒక చిన్న గోశాల కనిపిస్తుంది. వాటిని చూస్తే ఇంకా కొన్ని మెట్లు ఎక్కితే తారువాత గణపతి మండపం కనిపస్తునది,
స్వామి వారు కళ్యాణ మండపం నిర్మించారు. ఇక్కడ ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు గా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం కూడా ఉన్నది,
ఈ అలయని ఇప్పుడు శ్రీ యాదగిరీ గుట్ట వాళ్ళు ఆధీనంలోకో తీసుకున్నారు పండుగ మరియు వైకుంఠ ఏకాదశి , ఆదివారం , నూతన సం || లో రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04;30 నుంచి 08:00 వరకు
#Sri Sri Kosagundla phanigiri lakshmi narasimha swami devasthanam #Chiatanyapuri #Hyderabad temples #Hindu Temples Guide

Comments
Post a Comment