Saptha Mata Temple | Khairthabad | Hindu Temples Guide
ఈ ఆలయం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వద్ద గల విజయమేరీ ఆసుపత్రి కి వెళ్ళి దారిలో ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ దుర్గా దేవి.
ఈ ఆలయంలో ప్రతి సం || బోనల పండుగ మరియు దసరా , దీపావళి పండుగ చాలా బాగా నిర్వహిస్తారు. దసరా పండుగ రోజులో ప్రతి రోజు అన్నప్రసాదం వితరణ కూడ చేస్తారు.
ఈ అలయంలో ప్రధాన దేవత అమ్మవారు ఐనప్పటికి అమ్మవారితో పాటు ఇంకా 6 దేవత మూర్తిలు కలవు. అందుకే ఈ ఆలయానికి సప్తమాతా ఆలయం అనే పేరు వచ్చినది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:30 వరకు
#Saptha Mata Temple #Khairthabad #Hyderabad temples #Hindu Temples Guide

Comments
Post a Comment